Sunday, 7 November 2021

మిస్టర్ జగన్ రెడ్డీ: మీకు అర్థమౌతోందా?: సంస్కారంపై మీ నుంచి పాఠాలు నేర్చుకోవాలా?: పట్టాభి

గుంటూరు: తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మీడియా ముందుకొచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అసభ్య పదజాలంతో దూషించి..కేసులను ఎదుర్కొన్న ఆయన తొలుత అరెస్ట్ అయ్యారు. జైలుకు వెళ్లారు. ఏపీ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో విడుదల అయ్యారు. ఆ వెంటనే మాల్దీవులకు బయలుదేరి వెళ్లారు. ఇప్పుడు మళ్లీ తాజాగా మీడియా ముందుకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/31zP1Xv
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour