Thursday, 18 November 2021

స్మార్ట్ పోలీసింగ్‌లో తెలుగు రాష్ట్రాలు: ఏపీ మొదటి స్థానంలో, రెండో స్థానంలో తెలంగాణ పోలీస్

హైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాలకు చెందిన పోలీసులు మరో ఘనత దక్కింది. స్మార్ట్ పోలీసింగ్‌లో ఆంధ్రప్రదేశ్ నెంబ‌ర్ వ‌న్‌గా నిలిచింది. దేశంలోనే అత్యుత్తమ పోలీస్‌గా ఎంపికైంది. స్మార్ట్ పోలీసింగ్‌పై దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల‌లో జరిపిన స‌ర్వే నిర్వహించింది ఇండియ‌న్ పోలీస్ ఫౌండేష‌న్. ఈ ర్యాంకింగ్‌లో ఏపీకి అగ్రస్థానం లభించగా.. తెలంగాణకు ద్వితీయ స్థానం లభించింది. 2014 డీజీపీల స‌మ్మేళ‌నంలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3oIrr2Q
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour