Friday, 26 November 2021

ఉద్యోగులా ? పేదలా ? - మా ప్రాధాన్యమిదే- జగన్ సర్కార్ డేంజర్ గేమ్- ఏపీలో తొలిసారి పోలిక

ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలోకి రావడానికి పేదలు ఎంత ఉపయోగపడ్డారో ఉద్యోగులు కూడా అంతే. ఇరువురి మద్దతుతోనే వైసీపీ భారీ మెజారిటీతో అధికారం అందుకుంది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులు తమ హామీలు నెరవేర్చమని కోరుతుంటే పేదలే తమ ప్రాధాన్యమంటోంది. ఉద్యోగులు ఆగలేరా అని ప్రశ్నిస్తోంది. చివరికి ఉద్యోగులు వర్సెస్ పేదల పోరుకు తెరదీస్తోంది. ఉద్యోగులు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3cSG0Lx
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour