Monday, 15 November 2021

చేపల మార్కెటింగ్ పై జగన్ సర్కార్ ఫోకస్ .. ఫిష్ ఆంధ్రా పేరుతో ఆక్వా హబ్ లు.. ఏపీలో ఇంటి ముందుకే చేపలు!!

పరిశ్రమలను నిర్వహించడం కోసం ప్రోత్సహించడమే కాదు, పరిశ్రమల ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం కూడా ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆక్వా రంగాన్ని ప్రోత్సహించడం కోసం ఆక్వా రైతులకు మార్కెటింగ్ నిర్వహించడానికి, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికి జగన్ సర్కార్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆక్వా హబ్ ను

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3cfeBmG
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour