Thursday, 4 November 2021

తెలుగు రాష్ట్రాల్లో ఇంకా చమురు మంట-కేంద్రం సూచన బేఖాతర్-వ్యాట్ పై జగన్, కేసీఆర్ మౌనం

దీపావళి కానుకగా కేంద్రం చమురు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ నిన్న కీలక నిర్ణయం ప్రకటించింది. దీంతో కొన్నేళ్లుగా చమురు ధరల మంటతో అల్లాడుతున్న వినియోగదారులకు భారీ ఊరట దక్కినట్లయింది. అయితే అదే కోవలో రాష్ట్రాలు కూడా వ్యాట్ తగ్గించాలని కేంద్రం సూచించింది. కానీ ఈ సూచనను బీజేపీ పాలిత రాష్ట్రాలు మాత్రమే పాటిస్తున్నాయి. ఏపీ, తెలంగాణతో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3BKXnbl
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour