Saturday, 6 November 2021

సీఎం కేసీఆర్ సంచలనం: త్వరలో తెలంగాణా జిల్లాల పర్యటన, హుజురాబాద్ దెబ్బతో దిద్దు'బాట'లో గులాబీ బాస్!!

గులాబీ బాస్ కేసీఆర్ పంధా మార్చుకుంటున్నారా? ఎవరేం అన్నా పట్టించుకోని తెలంగాణా సీఎం హుజురాబాద్ ఎన్నికల్లో ఓటమి దెబ్బకు ప్రతిపక్షాల విమర్శలపై ఆలోచనలో పడ్డారా? హుజురాబాద్ ఉప ఎన్నిక ఇచ్చిన షాక్ భవిష్యత్ లో కేసీఆర్ తాయిలాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి మంత్రాలు పని చెయ్యవన్న భావన కలిగించాయా? అందుకే కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారా? అంటే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3mNTv4R
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour