Sunday, 14 November 2021

సీబీఐ, ఈడీ చీఫ్‌ల పదవీ కాలం ఐదేళ్లకు పొడిగింపు: కీలక ఆర్డినెన్స్‌లు

న్యూఢిల్లీ: సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చీఫ్‌ల పదవీకాలాన్ని ఐదేళ్ల వరకు పొడిగిస్తూ ప్రభుత్వం రెండు ఆర్డినెన్స్‌లను తీసుకొచ్చింది. కేంద్ర సంస్థల చీఫ్‌లకు ప్రస్తుతం రెండేళ్ల పదవీకాలం ఉంది. ఈ రెండు ఆర్డినెన్స్‌లపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సంతకం చేశారు. టాప్ ఏజెన్సీల చీఫ్‌లు రెండేళ్ల పదవీకాలం పూర్తయిన తర్వాత ప్రతి సంవత్సరం మూడేళ్ల వరకు పొడిగింపులను ఇవ్వవచ్చు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2YPPnZe
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour