న్యూఢిల్లీ: సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చీఫ్ల పదవీకాలాన్ని ఐదేళ్ల వరకు పొడిగిస్తూ ప్రభుత్వం రెండు ఆర్డినెన్స్లను తీసుకొచ్చింది. కేంద్ర సంస్థల చీఫ్లకు ప్రస్తుతం రెండేళ్ల పదవీకాలం ఉంది. ఈ రెండు ఆర్డినెన్స్లపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సంతకం చేశారు. టాప్ ఏజెన్సీల చీఫ్లు రెండేళ్ల పదవీకాలం పూర్తయిన తర్వాత ప్రతి సంవత్సరం మూడేళ్ల వరకు పొడిగింపులను ఇవ్వవచ్చు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2YPPnZe
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment