Tuesday, 9 November 2021

కేంద్రంపై జగన్ ఎదురుదాడి-చంద్రబాబుకు ఊహించని షాక్-ముందునుయ్యి వెనుక గొయ్యి...

దేశవ్యాప్తంగా దీపావళి కానుక పేరుతో పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రాంతీయ పార్టీల్ని కుదిపేస్తోంది. ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన కేంద్రం.. రాష్ట్రాల్ని వ్యాట్ తగ్గించమని కోరడంతో ఇప్పుడు అది రాజకీయంగా విమర్శలు, ప్రతివిమర్శలకు దారి తీస్తోంది. ముఖ్యంగా ఏపీలో వైసీపీ సర్కార్ కేంద్రం సూచనపై ఆగ్రహం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3kl5wNI
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour