Monday, 8 November 2021

జగన్ సర్కార్ కు ఉద్యోగుల డెడ్ లైన్-రేపటిలోగా పీఆర్సీ ప్రకటించకపోతే-భవిష్యత్ కార్యాచరణ

ఏపీలో ఉద్యోగులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఉద్యోగులు మండిపడుతున్నారు. ముఖ్యంగా తాము కోరుతున్న పీఆర్సీ విషయంలో కనీసం నివేదిక కూడా ఇవ్వకుండా ఆలస్యం చేయడంపై ఆగ్రహంగా ఉన్న ఉద్యోగులు.. రేపటిలోగా నివేదిక ఇచ్చి తీరాలని సర్కార్ కు డెడ్ లైన్ పెట్టారు. బుధవారం లోగా నివేదిక ఇవ్వకపోతే భవిష్యత్ కార్యాచరణ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/31DGFhz
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour