Thursday, 18 November 2021

ఈ ఎన్నికల్లో వైసీపీకి కొత్త సంకేతాలు- పుంజుకున్న టీడీపీ : మంత్రుల ఇలాకాల్లో షాకింగ్..!!

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల పర్వం ముగిసింది. 2019 ఎన్నికల నుంచి అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైసీపీ ఏకపక్షంగా విజయం సాధిస్తూ వచ్చింది. కానీ, చివరి విడత జరిగిన పెండింగ్ మున్సిపల్ .. స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత చివరి విడత ఎన్నికల్లో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3CvZzUt
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour