Saturday, 20 November 2021

చంద్రబాబును సీఎం చేసి తీరుతాం ..పసుపు ప్రతిజ్ఞలు చేస్తున్న తెలుగు తమ్ముళ్ళు; సోషల్ మీడియాలో రచ్చ

40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న చంద్రబాబు, శుక్రవారం నాడు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన అవమానానికి కన్నీటిపర్యంతమయ్యారు. తన భార్యను రాజకీయాల్లోకి లాగి అత్యంత అవమానకరంగా వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడారని ఆవేదనతో ఏడ్చేశారు. ఇప్పటివరకు చంద్రబాబు విలపించిన సందర్భాన్ని ఎప్పుడూ టిడిపి నేతలు చూడలేదు. అత్యంత బాధాకరమైన సంఘటనలలో కూడా ఆయన కన్నీటిని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3FyOJil
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour