Thursday, 18 November 2021

తీరం దాటిన వాయుగుండం - నాలుగు జిల్లాల్లో దంచికొడుతున్న వర్షాలు : అల్లకల్లోలం..!!

భారీ వర్షాలు..వదరలతో పలు ప్రాంతాల్లో జల ప్రళయం ముంచుకొస్తోంది. ఇప్పటికే చిత్తూరు...నెల్లూరు జిల్లాలు జల దిగ్భంధంలో చిక్కుకున్నాయి. తిరుపతి పూర్తిగా వరద నీటిలో చిక్కుకుంది. తిరుమలలోనూ భారీగా వరద నీరు రావటంతో ఘాట్ రోడ్లు మూసివేసారు. మాడ వీధుల్లో వరద నీరు ప్రవహిస్తోంది. ఇక, బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పుదుచ్చేరి-చెన్నై మధ్య తీరం దాటింది. ఉదయం 3-4

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3nvke6T
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour