Tuesday, 2 November 2021

పవన్ సంచలనం - బొత్సా పరిస్థితి దయనీయం : సజ్జలే అన్నీ శాఖలకు - ఎంపీ అంటే రఘురామే...!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసారు. సీఎం జగన్ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మూడు రాజధానుల విధానం ఒక మిథ్య అంటూ వ్యాఖ్యానించారు. గంజాయి మొక్కను రాష్ట్ర చిహ్నంగా వైకాపా ప్రభుత్వం మార్చేసిందన్నారు. ఏకంగా గంజాయి కలిపిన సారాను అమ్ముతున్నారంటూ పవన్ కామెంట్ చేసారు. ఏపీలో విక్రయిస్తున్న మద్యం నాణ్యతపై అనుమానాలున్నాయని పవన్‌ కళ్యాణ్ ఆరోపించారు. విశాఖలో ప్రభుత్వ ఆస్తులను తనఖా పెడుతున్నారన్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3mH6gyp
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour