Thursday, 11 November 2021

జోరువానలోనూ రాజధాని రైతుల మహా పాదయాత్ర .. టీడీపీ నేతల హౌస్ అరెస్ట్ లు, అమరావతి జేఏసి ఆగ్రహం!!

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళన ఉదృతం చేశారు. వివిధ జిల్లాల ప్రజల మద్దతు కోసం న్యాయస్థానం టూ తిరుమల తిరుపతి దేవస్థానం అంటూ అమరావతి ప్రాంత రైతులు మహా పాదయాత్రకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈరోజు అమరావతి రైతు మహా పాదయాత్ర పదకొండో రోజుకు చేరుకుంది. ఏపీ ఏకైక

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3n6R4dO
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour