Thursday, 18 November 2021

ఫలించిన రైతన్నల పోరాటం; సాగు చట్టాల రద్దు కోసం సాగిన అన్నదాతల ఉద్యమ ప్రస్థానం ఇదే !!

దేశ రాజధాని ఢిల్లీలో, ఢిల్లీ సరిహద్దులలో కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు సాగించిన పోరాటం ఫలించింది. ఎట్టకేలకు కేంద్రం దిగి వచ్చింది. కేంద్రం తీసుకువచ్చిన కొత్త సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ఢిల్లీలో రైతులు సాగిస్తున్న ఉద్యమానికి ఏడాది పూర్తి కావస్తున్న సమయంలో కేంద్రం సంచలన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3HLy4tY
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour