Sunday, 7 November 2021

భారత్‌ను ముంచినా..తేల్చినా ఆఫ్ఘనిస్తాన్ చేతుల్లోనే: కివీస్ గెలిస్తే..బ్యాక్‌ప్యాక్ సర్దుకోవాల్సిందే

అబుధాబి: టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో ఓ కీలకమైన మ్యాచ్ ఈ మధ్యాహ్నం ఆరంభం కానుంది. అల్లాటప్పా మ్యాచ్ కాదది. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో టీమిండియా తలరాతను తేల్చే మ్యాచ్.. భవిష్యత్‌ను నిర్దేశించే మ్యాచ్. న్యూజిలాండ్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య సాగే పోరు ఇది. దీనిపైనే ప్రస్తుతం అందరి దృష్టీ నిలిచింది. ఆఫ్ఘనిస్తాన్ ఘన విజయం సాధించాలంటూ కోరుకోని భారత క్రికెట్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3bMcmHl
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour