ఆప్ఘనిస్తాన్ లో ప్రభుత్వాన్ని గాడిన పెట్టేందుకు ప్రయత్నిస్తున్న తాలిబన్లకు ఐసిస్ వరుస దాడులు చికాకుపెడుతున్నాయి. ఐసిస్ దాడుల నుంచి ఆప్ఘన్ ప్రజల్ని రక్షించడంలో వరుసగా విఫలమవుతుండటంతో తాలిబన్ల పాలనపై నమ్మకం సన్నగిల్లుతోంది. ఏకంగా మసీదుల్లోనే ఆత్మాహుతి దాడులు జరుగుతుండటంతో తాలిబన్ల ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో తాజాగా తాలిబన్లు ఆప్ఘన్ వీధుల్లో భారీ పరేడ్ నిర్వహించారు. ఇందులో యూఎస్ యుద్ధట్యాంకులు, ఆయుధాలను ప్రదర్శించి ఐసిస్ కు హెచ్చరికలు పంపారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ngauxe
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment