Thursday, 4 November 2021

టీడీపీకి ఎన్నికల భయం: చంద్రబాబు మతానికి లింక్ పెట్టి ఆరోపణలు,ఎస్ఈసీకి ఫిర్యాదుల మర్మమిదేనా; హాట్ డిబేట్ !!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా మారుతున్నాయా? ఎన్నికల్లో ఓటమి భయం చంద్రబాబు అండ్ కో ను వేధిస్తుందా? ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నాటి నుండి ఆరోపణలు ఫిర్యాదులతో టీడీపీ నేతలు అధికార వైసీపీపై విరుచుకుపడుతున్న కారణం అదేనా? అంటే వైసీపీ నేతలు అవుననే అంటున్నారు. వరుస ఓటములతో చంద్రబాబు పార్టీ ఎన్నికల ఆందోళనలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3mKgYE3
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour