Tuesday, 9 November 2021

ఆప్ఘనిస్తాన్‌పై ఫోకస్ పెట్టిన అజిత్ ధోవల్: ఏడు దేశాల భద్రతాధికారులతో ట్రబుల్ షూటర్ కీలక భేటీ

న్యూఢిల్లీ: కరడు గట్టిన మత ఛాందసవాదులుగా ప్రపంచవ్యాప్తంగా ముద్రపడిన తాలిబన్ల దురాక్రమణలోని ఆప్ఘనిస్తాన్ వెళ్లిన తరువాత.. పొరుగు దేశాలు తమ వైఖరిని మార్చుకుంటోన్నాయి. ఇదివరకే ఓ సారి తాలిబన్ల పరిపాలనను చవి చూసిన అనుభవం ఉన్నందున ఆ దేశంపై మున్ముందు ఎలాంటి దౌత్యనీతిని అనుసరించాల్సి ఉంటుందనే విషయంపై మల్లగుల్లాలు పడుతున్నాయి. తాలిబన్ల పరిపాలనలో ఆఫ్ఘనిస్తాన్ మరోసారి ఉగ్రవాదులకు అడ్డాగా మారే ప్రమాదం ఉందనే ఆందోళనలను వ్యక్తం చేస్తోన్నాయి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3c3PHWZ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour