న్యూఢిల్లీ: కరడు గట్టిన మత ఛాందసవాదులుగా ప్రపంచవ్యాప్తంగా ముద్రపడిన తాలిబన్ల దురాక్రమణలోని ఆప్ఘనిస్తాన్ వెళ్లిన తరువాత.. పొరుగు దేశాలు తమ వైఖరిని మార్చుకుంటోన్నాయి. ఇదివరకే ఓ సారి తాలిబన్ల పరిపాలనను చవి చూసిన అనుభవం ఉన్నందున ఆ దేశంపై మున్ముందు ఎలాంటి దౌత్యనీతిని అనుసరించాల్సి ఉంటుందనే విషయంపై మల్లగుల్లాలు పడుతున్నాయి. తాలిబన్ల పరిపాలనలో ఆఫ్ఘనిస్తాన్ మరోసారి ఉగ్రవాదులకు అడ్డాగా మారే ప్రమాదం ఉందనే ఆందోళనలను వ్యక్తం చేస్తోన్నాయి.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3c3PHWZ
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment