Thursday, 4 November 2021

దీపావళి వేడుకల్లో వెలిగిపోతున్న భారతదేశం - ఫోటో ఫీచర్

దీపావళి కాంతులతో భారతదేశం మెరిసిపోతోంది. కోట్లాది మంది భారతీయులు ఈ హిందూ పండుగను వెలుగు జిలుగుల వర్ణాలతో, మెరిసే దీపకాంతులతో ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే, ఈ వేడుక నీడలో కోవిడ్ భయాలు, వాయు కాలుష్యానికి సంబంధించిన ఆందోళనలూ ఉన్నాయి. హిందువుల పండుగల్లో దీపావళికి ప్రత్యేక స్థానం ఉంది. చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3nPy5Us
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour