Thursday, 25 November 2021

ఉద్యమ ద్రోహులకు అందలం: టీఆర్ఎస్ పార్టీకి కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్

హైదరాబాద్: తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.. ఇప్పటికే సీనియర్‌ నేత గట్టు రామచంద్రరావు పార్టీకి రాజీనామా చేయగా, తాజాగా కరీంనగర్ మాజీ మేయర్, 51వ డివిజన్ కార్పొరేటర్ సర్దార్ రవిందర్ సింగ్.. గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని టీఆర్ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పంపించారు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3E819h3
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour