Monday, 15 November 2021

ఎందుకింత దాష్టికం.?పోలీసుల సమక్షంలో దాడులు చేస్తారా.?ప్రతీకారం తప్పదన్న బీజేపి.!

హైదరాబాద్ : బండి సంజయ్ కాన్వాయ్ పై జరిగిన దాడిని బీజేపి రాష్ట్ర నాయకత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. తెలంగాణలో శాంతి భద్రతలను కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపి ఘాటుగా విమర్శించింది. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో వరి రైతులను కలిసేందుకు వెళ్లిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కమార్ తొలిరోజు పర్యటనను పోలీసుల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3nlEcku
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour