Friday, 5 November 2021

బీజేపీ ఎంపీ కారుపై రైతుల దాడి, ఉద్రిక్తత: వివాదాస్పద వ్యాఖ్యలే కారణం

ఛండీగఢ్: కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా రైతులు నిరసనలు చేపడుతున్న విషయం తెలిసిందే. కాగా, బీజేపీ రాజ్యసభ సభ్యుడు రాంచందర్ జాంగ్రా తాజాగా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు.. ఆయన వాహనంపై దాడి చేశారు. ఆందోళన చేస్తున్న రైతులను ఉద్దేశించి ఎంపీ రాంచందర్ జాంగ్రా మాట్లాడుతూ..

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3CREfto
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour