Wednesday, 24 November 2021

భువనేశ్వరిపై కామెంట్ల ఎఫెక్ట్- కొడాలి, వంశీ, ద్వారంపూడి, అంబటికి ముప్పు-భద్రత పెంపు

ఏపీ అసెంబ్లీలో విపక్ష నేత చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని విమర్శలు ఎదుర్కొంటున్న వైసీపీ మంత్రి కొడాలి నాని, మరో ముగ్గురు ఎమ్మెల్యేలకు ప్రాణహాని ఉందని నిఘా వర్గాలు హెచ్చరించినట్లు తెలుస్తోంది. దీంతో వీరికి భద్రత పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భువనేశ్వరిని ఉద్దేశించి వైసీపీ మంత్రి, ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలపై

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3r4SOab
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour