Thursday, 4 November 2021

అమరావతి రైతుల మహా పాదయాత్ర నాలుగో రోజుకు.. సేవ్ అమరావతి అంటూ .. ఈ రోజు షెడ్యూల్ ఇదే

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళన ఉదృతం చేసే క్రమంలో న్యాయస్థానం టూ తిరుమల తిరుపతి దేవస్థానం అంటూ అమరావతి ప్రాంత రైతులు మహా పాదయాత్రకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈరోజు అమరావతి రైతు మహా పాదయాత్ర నాలుగో రోజుకు చేరుకుంది. ఏపీ ఏకైక రాజధానిగా అమరావతి నే కొనసాగించాలి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3BO7ig1
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour