Monday, 1 November 2021

Badvel by poll Results: 23,754 ఓట్ల ఆధిక్యంలో వైఎస్‌ఆర్‌ సీపీ దాసరి సుధ - పూర్తయిన మూడో రౌండ్...!!

ముఖ్యమంత్రి సొంత జిల్లా బద్వేలు ఉప ఎన్నికలో మూడో రౌండ్ లెక్కింపు పూర్తయింది. మూడవ రైండ్ పూర్తయ్య సరికి వైసీపీ అభ్యర్ధి డాక్టర్ సుధ 23,754 ఓట్ల మెజార్టీతో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ నుంచే వైసీపీ ఆధిక్యత కొనసాగుతోంది. తొలి రౌండ్‌లో వైఎస్సార్‌సీపీ 10,478, బీజేపీ 1688, కాంగ్రెస్‌కు 580 ఓట్లు లభించాయి. పట్టణంలోని గురుకుల ప్రభుత్వ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3CDAk3q
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour