మూలిగే నక్కపై తాడిపండులా అసలే ఆర్ధికంగా నష్టాల్లో కూరుకుపోతున్న ఏపీఎస్ ఆర్టీసీపై కరోనా ప్రభావం, చమురు ధరల పెరుగుదల ప్రభావం తీవ్రంగా పడింది. గతేడాది కాలంలో వరుస ఎదురుదెబ్బలతో కుదేలైన ఆర్టీసీని బయటపడేసేందుకు ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రయాణికుల రవాణాతో పాటు ఇతర మార్గాల్నీ వెతుకుతోంది. దీంతో కొరియర్ బుకింగ్స్ సేవల్ని మరింత
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3wPFNSA
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment