Friday, 5 November 2021

పాడేరు టూ తమిళనాడు: ఆగని దందా; బంగాళాదుంపల మాటున 790 కిలోల గంజాయి

గంజాయి అక్రమ రవాణాను అడ్డుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులు,స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు, ఎక్సైజ్ అధికారులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. నిత్యం వాహన తనిఖీలు చేస్తూ గంజాయి దందాను అడ్డుకుంటున్నారు. అయినప్పటికీ అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. కూరగాయల మాటున, ఉల్లిపాయల మాటున ఏదో ఒక రకంగా గంజాయిని అక్రమ రవాణా చేస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3o4Rq4c
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour