Monday, 22 November 2021

'సంక్రాంతి ముగ్గుల పోటీలో గెలిస్తే రూ. 6 లక్షల బహుమతి' - ప్రెస్ రివ్యూ

వచ్చే ఏడాది సంక్రాంతికి వివిధ పోటీలు నిర్వహించనున్న కేంద్ర సాంస్కృతిక, పర్యటకశాఖ మహిళలకు బహుమతులు ఇవ్వనుందని నమస్తే తెలంగాణ పత్రిక వార్తా కథనం ప్రచురిచింది. ‘పండుగ రోజు అందమైన ముగ్గులు వేస్తే పోటీలలో గెలిచినవారికి ఏకంగా రూ. 6 లక్షల నగదు బహుమతి ఇవ్వనుంది. పాటలు పాడి గెలిచినా బహుమతులు అందజేయనుంది. సోమవారం హైదరాబాద్‌లో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3cFVvq4
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour