Saturday, 27 November 2021

మోడీ-అమిత్ షా సొంత రాష్ట్రం మరి: 600 పోస్టుల కోసం వేలాదిమంది నిరుద్యోగులు: లాఠీఛార్జ్

అహ్మదాబాద్: గుజరాత్.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సొంత రాష్ట్రం. దేశంలోనే అభివృద్ధి సాధించిన రాష్ట్రంగా పేరు పొందింది. పారిశ్రామికంగా అగ్రస్థానంలో ఉందని, పెట్టుబడులు కుప్పలు తెప్పలుగా గుజరాత్‌కు తరలి వెళ్తుంటాయని చెబుతుంటారు. దీనికి సంబంధించిన అనేక వార్తలు వెల్లువెత్తుతూనే ఉంటాయి. ముఖేష్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్,

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3FXRIkJ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour