Friday, 19 November 2021

600ఏళ్లకొకసారి వచ్చే సుదీర్ఘ చంద్ర గ్రహణం: ఏయే దేశాల్లో పూర్తిగా కనిపించిందంటే?

న్యూడిల్లీ: శుక్రవారం(నవంబర్ 19న) సుదీర్ఘ చంద్ర గ్రహణం సంభవించింది. ఈ చంద్రగ్రహణం భారతదేశంలోని పలు ప్రాంతాల్లో పాక్షికంగా కనిపించింది. 580 ఏళ్ల తర్వాత ఈ సుదీర్ఘమైన పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడటం గమనార్హం. చంద్ర గ్రహణం వ్యవధి దాదాపు మూడు గంటల 28 నిమిషాల 24 సెకన్లపాటు కొనసాగింది. చివరిసారిగా 1440 ఫిబ్రవరి 18న ఇంత సుదీర్ఘమైన పాక్షిక

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3CwSbbd
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour