Friday, 26 November 2021

ఏపీలో మద్యంపై సర్కారుకు భారీ ఆదాయం -6 నెలల్లోనే 10,675 కోట్ల రాబడి : టీడీపీ హయాం కంటే ఎక్కువ..!!

ఏపీలో మద్యం పైన ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూరుతోంది. అధికారంలోకి వస్తే దశల వారీగా మద్య నిషేధం అమలు చేస్తామని జగన్ అప్పట్లోనే ప్రకటించారు. ఇక, అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో 1446 మద్యం షాపులు తగ్గించారు. 43 వేల బెల్టు షాపులు తొలగించారు. షాపుల పనివేళలు కుదించారు. షాపుల్లో తాగడానికి అవకాశం ఉన్న పర్మిట్‌ రూమ్‌లు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2ZrH1am
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour