Tuesday, 23 November 2021

సీఎం జగన్ మాస్టర్ ప్లాన్: రాజధానులకు 50 వేల కోట్ల రుణం- కేంద్రం అంగీకారం : అమరావతి వైపు..!!

ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల బిల్లులను వెనక్కు తీసుకున్నారు. గతంలో చేసిన బిల్లులను రద్దు చేసారు. సమగ్ర బిల్లుతో మరోసారి సభ ముందుకొస్తామని స్పష్టం చేసారు. ఇదే సమయంలో సీఎం జగన్ భారీ స్కెచ్ తో అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. అటు అభివృద్ధి పైన విమర్శలు..ఇటు చంద్రబాబు రాజకీయాన్ని ఒకే సారి దెబ్బ కొట్టేలా వ్యూహాలు అమలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/30PluJ4
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour