Tuesday, 16 November 2021

జగన్ పథకాన్ని కాపీ కొట్టిన మమత బెనర్జీ: రూ.5,000 భృతితో: కోర్టులకు వెళ్లొద్దంటూ విజ్ఞప్తి

కోల్‌కత: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తోన్న కొన్ని పథకాలు.. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలను ఆకర్షిస్తోన్నాయి. దిశ చట్టాన్ని అమలు చేస్తామంటూ మహారాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. దానికి సంబంధించిన బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టింది. దిశ చట్టంతో పాటు వలంటీర్ల వ్యవస్థను అందుబాటులోకి తీసుకుని రావడానికి కేరళలోని పినరయి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/30uDzMU
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour