Monday, 29 November 2021

గురుకుల పాఠశాలలో కరోనా కలవరం.. 42 మంది విద్యార్థులకు వైరస్, ఎక్కడ అంటే

అసలే ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్రలో ఒకరికి ఒమిక్రాన్ లక్షణాలు ఉన్నాయనే విషయం టెన్షన్ కలిగిస్తోంది. ఇదీ నిర్ధారణ కాకపోయినా.. బెంగళూరులో ఇద్దరికీ డెల్టా వచ్చినట్టు నిర్ధారించారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో గల కరోనా కేసుల విషయానికి వస్తే.. సంగారెడ్డి జిల్లాలో కేసులు వచ్చాయి. అదీ గురుకుల స్కూల్‌లో కేసులు వచ్చాయి. ముత్తంగి గురుకుల స్కూల్‌లో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3xF4Jwv
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour