Friday, 19 November 2021

కడప-చిత్తూరులో జలప్రళయం : 30 మంది గల్లంతు- 12 మంది మృతి : తిరుపతికి రైళ్ల రద్దు..!!

భారీ వర్షాలు రెండు జిల్లాల్లో జలప్రళయం సృష్టించాయి. కడప..చిత్తూరు జిల్లాలను ముంచెత్తాయి. తిరుపతిని పూర్తిగా వరద నీరు చుట్టుముట్టింది. తిరుమలలోనూ పోటెత్తింది. భారీ వర్షాలు రాయల సీమలో బీభత్సం సృష్టించాయి. పెద్దసంఖ్యలో గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కు కున్నాయి. అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో నదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. కడప జిల్లాలో పింఛా, అన్నమయ్య ప్రాజెక్టుల మట్టికట్టలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3FxaMWD
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour