Monday, 8 November 2021

జైడస్ క్యాడిలా ఒక్క డోసు ధర రూ. 265: కోటి డోసులు ఆర్డర్ చేసిన భారత్

న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జైడస్ క్యాడిలా రూపొందించిన కరోనా టీకా జైకోవ్ డీ.. కోటి డోసుల కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ చేసింది. అయితే, మూడు డోసుల్లో తీసుకోవాల్సిన ఈ టీకాను కేంద్ర ప్రభుత్వానికి ఒక డోసుకు రూ. 265కు ఇచ్చేందుకు జైడస్ క్యాడిలా అంగీకరించినట్లు ఆ సంస్థ తెలిపింది. కాగా,

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3BWOGKX
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour