Thursday, 25 November 2021

ముంబైపై 26/11 దాడికి పదేళ్లు పూర్తి-ఇప్పటికీ తీరని ప్రతీకారం- పాక్ పై పోరులో కరవైన చిత్తశుద్ధి ?

సరిగ్గా పదేళ్ల క్రితం భారతదేశ వాణిజ్య రాజధాని ముంబైపై పాకిస్తాన్ ముష్కరులు విరుచుకుపడ్డారు. హాలీవుడ్ సినిమా తరహాలో విచక్షణా రహితంగా బుల్లెట్ల వర్షం కురిపించారు. ఏకంగా 150 మందికి పైగా అమాయక పౌరుల్ని పొట్టనబెట్టుకున్నారు. దీంతో భారత్ గుండెకు గాయమైంది. దీనిపై కచ్చితంగా దీటైన ప్రతీకారం తీర్చుకుంటామని అప్పట్లో కేంద్రం ప్రకటించింది. కానీ ఈ పదేళ్లలో రెండు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3cQsQPa
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour