Sunday, 21 November 2021

హరియాణా గగనతలంలో రెండు విమానాలు ఎలా ఢీకొన్నాయి? 25 ఏళ్ల నాటి ఆ విధ్వంసం ఎలా జరిగింది?

1996 నవంబర్ 12 సాయంత్రం సౌదీ ఎయిర్ లైన్స్ విమానం ఒకటి ఎప్పటిలాగే దిల్లీ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయ్యింది. వాతావరణం చాలా స్పష్టంగా ఉంది. గాలి కూడా ప్రశాంతంగా వీస్తోంది. కాసేపట్లో కొన్ని వేల అడుగుల ఎత్తున దాదాపు 350 మంది ప్రయాణికులతోసహా ఆ విమానం ముక్కలవబోతోంది అనడానికి అక్కడ ఎలాంటి సంకేతాలూ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3kWCWTc
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour