Saturday, 20 November 2021

24 మంది మృతి -17 మంది గల్లంతు : 6.32లక్షల ఎకరాల్లో పంట నష్టం : రెస్క్యూ చర్యలు కొనసాగింపు..!!

భారీ వర్షాలు..వరదలతో నాలుగు జిల్లాలు భారీగా దెబ్బ తిన్నాయి. చిత్తూరు..కడప జిల్లాల పైన తీవ్ర ప్రభావం చూపాయి. ముఖ్యమంత్రి జగన్ వరద ప్రభావిత జిల్లాల్లో ఏరియల్ సర్వే సమయంలో కలెక్టర్లు జిల్లాల వారీగా జరిగిన ప్రాణ..పంట నష్ట వివరాల ప్రాధమిక అంచనాలను అందించారు. ముందుగా సహాయక చర్యల పైన ఫోకస్ చేయాలని సీఎం ఆదేశించారు. వదరల కారణంగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3HGgLKx
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour