Thursday, 11 November 2021

పట్టాలు తప్పిన బెంగళూరు ఎక్స్‌ప్రెస్: కొండచరియలు విరిగి..బోగీలను ఢీకొని: 2,348 మంది ప్రయాణికులు

బెంగళూరు: బెంగళూరు ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో ఈ తెల్లవారు జామున ఈ ఘటన చోటు చేసుకుంది. ధర్మపురం జిల్లాలోని తొప్పూర్-శివడి స్టేషన్ల మధ్య ఈ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. బెంగళూరు రైల్వే డివిజన్ పరిధిలోకి వస్తాయి ఈ రెండు స్టేషన్లు. ఈ ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఏ ఒక్కరు కూడా గాయపడలేదని, ప్రాణనష్టం సంభవించలేదని నైరుతి రైల్వే అధికారులు ప్రకటించారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3D4vTPj
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour