Wednesday, 24 November 2021

చంద్రబాబుకు అవమానం రగడ; అయ్యన్నపాత్రుడు, అనితలతో పాటు 16 మందిపై కేసు నమోదు

చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వైసీపీ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం విశాఖలోని నర్సీపట్నంలో తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళన ర్యాలీ రసాభాసగా మారిన విషయం తెలిసిందే. ఇక ఈ వ్యవహారంలో టిడిపి నేత అయ్యన్నపాత్రుడు, తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత, చింతకాయల విజయ్ తో సహా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3DU0ijH
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour