Friday, 5 November 2021

ఉద్యోగుల హాజరుపై ప్రభుత్వం సీరియస్ - 11 గంటలకు ఉద్యోగానికి వస్తారా : లెక్కలు తేల్చండి..!!

ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల హాజరు పైన కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా సమయంలోనూ..ఆ తరువాత ఉద్యోగుల హాజరు పైన చర్చ మొదలైంది. కొందరు ఉద్యోగులు 11 గంటలకు విధులకు హాజరవుతున్నారనే అంశం పైన ఇప్పుడు ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. దీంతో.. దీంతో..ఏపీ స‌చివాల‌యంలో ఉద్యోగులంద‌రి బ‌యోమెట్రిక్ హ‌జ‌రును త‌ప్ప‌ని స‌రిచేస్తూ సాధారణ పరిపాలన శాఖ అన్ని శాఖల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3bIBlez
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour