Wednesday, 3 November 2021

సీబీఐకి ఏపీ హైకోర్టు వార్నింగ్-పంచ్ ప్రభాకర్ అరెస్టుకు 10 రోజుల డెడ్ లైన్- లేకుంటే సిట్ ఏర్పాటు

ఏపీలో హైకోర్టు న్యాయమూర్తులకు, వారు ఇచ్చిన తీర్పులకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వ్యవహారాన్ని న్యాయస్ధానం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ కేసులో నిందితుల్ని చట్టం ముందు దోషులుగా నిలబెట్టడంలో సీబీఐ విఫలమవుతోందని భావిస్తున్న హైకోర్టు.. తాజాగా కీలక ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఈ వ్యవహారం మరో మలుపు తీసుకోనుంది. ముఖ్యంగా ఇప్పటికే సోషల్ పోస్టుల వ్యవహారంతో వైసీపీ సర్కార్ మాత్రమే ఇరుకునపడిందని భావిస్తుండగా..ఇప్పుడు సీబీఐ కూడా ఇరుకునపడుతోంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3GOWxxK
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour