ఏపీలో హైకోర్టు న్యాయమూర్తులకు, వారు ఇచ్చిన తీర్పులకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వ్యవహారాన్ని న్యాయస్ధానం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ కేసులో నిందితుల్ని చట్టం ముందు దోషులుగా నిలబెట్టడంలో సీబీఐ విఫలమవుతోందని భావిస్తున్న హైకోర్టు.. తాజాగా కీలక ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఈ వ్యవహారం మరో మలుపు తీసుకోనుంది. ముఖ్యంగా ఇప్పటికే సోషల్ పోస్టుల వ్యవహారంతో వైసీపీ సర్కార్ మాత్రమే ఇరుకునపడిందని భావిస్తుండగా..ఇప్పుడు సీబీఐ కూడా ఇరుకునపడుతోంది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3GOWxxK
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment