Thursday, 14 October 2021

Power crisis in AP: తెలంగాణాలో బొగ్గున్నా ఏపీకి ఇవ్వటం లేదు; దానిపై రాజకీయం చెయ్యొద్దన్న మంత్రి బాలినేని

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా నెలకొన్న బొగ్గు కొరతతో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలలో గణనీయంగా విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోయింది. ప్రస్తుతం ఏపీలో గ్రామీణ ప్రాంతాలలో కరెంటు కొరత నేపద్యంలో అప్రకటిత విద్యుత్ కోతలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో బొగ్గు కొరత ఏర్పడడంతో విద్యుదుత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాష్ట్ర

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2XbcBbf
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour