Thursday, 28 October 2021

NEET UG 2021: పరీక్షల ఫలితాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

న్యూఢిల్లీ: నేషనల్ ఎలిజిబిలిటి కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)- 2021 అండర్ గ్రాడ్యుయేట్ పరీక్షల ఫలితాలపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలను జారీ చేసింది. దేశవ్యాప్తంగా వైద్య విద్యలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరడానికి నిర్వహించిన పరీక్ష ఫలితాలను ఆన్ హోల్డ్‌లో ఉంచాలంటూ బోంబే హైకోర్టు ఇదివరకు జారీ చేసీన ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3nuAfsg
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour