ముంబై: కొద్దిరోజుల కిందట ఉత్తర ప్రదేశ్లోని లఖింపూర్ ఖేరిలో చోటు చేసుకున్న హింసాత్మక పరిస్థితులు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలను నిర్వహించిన రైతులపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు జీపును పోనిచ్చిన ఘటన.. మొత్తంగా ఎనిమిది మంది మరణానికి కారణమైంది. తొలుత నలుగురు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3lqglPw
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment