Sunday, 10 October 2021

Maharashtra bandh: ప్రభుత్వమే బరిలో దిగితే.. రిజల్ట్ ఇట్లనే ఉంటది

ముంబై: కొద్దిరోజుల కిందట ఉత్తర ప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరిలో చోటు చేసుకున్న హింసాత్మక పరిస్థితులు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలను నిర్వహించిన రైతులపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు జీపును పోనిచ్చిన ఘటన.. మొత్తంగా ఎనిమిది మంది మరణానికి కారణమైంది. తొలుత నలుగురు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3lqglPw
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour