అబుధాబి: యునైటెడ్ అరబి ఎమిరేట్స్ వేదికగా రసవత్తరంగా సాగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్..14వ ఎపిసోడ్ ముగింపు దశకు వచ్చింది. ఈ సాయంత్రమే ఫైనల్ మ్యాచ్. టైటిల్ కోసం మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్తో కోల్కత నైట్ రైడర్స్ పోరాడనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం ఈ హైఓల్టేజ్ మ్యాచ్కు వేదిక. భారత కాలమానం ప్రకారం.. ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3AHVuvA
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment