Sunday, 31 October 2021

Huzurabad By-poll: వీవీ ప్యాట్ల తరలింపుపై భగ్గుమన్న డీకే అరుణ; ఎస్ఈసీకి ఫిర్యాదు

హుజరాబాద్ ఉప ఎన్నికల్లో వీవీ ప్యాట్ లను అక్రమంగా తరలించారని వార్తల నేపథ్యంలో బీజేపీ నేతలు డీకే అరుణ, రాజాసింగ్, ఎన్ రామచంద్రరావు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. టిఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2XZSInW
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour