Saturday, 30 October 2021

Huzurabad by-poll: ఓటేసిన గెల్లు శ్రీనివాస్ యాదవ్; పోలింగ్ కేంద్రాల వద్ద కౌశిక్ రెడ్డికి చేదు అనుభవం!!

హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా హుజురాబాద్ నియోజకవర్గ అసెంబ్లీ స్థానానికి ఎన్నికల బరిలోకి దిగిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి హిమ్మత్ నగర్ లోని పోలింగ్ బూత్ లో గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఓటేశారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3w2zASP
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour